పంచాయతీ ఎన్నికల ఓటర్ల కోసం విమాన టిక్కెట్లు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:17 IST)
ఓటు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఊరిలో ఉంటున్న బంధువుల ద్వారా ఆ ఓటర్ల వివరాలను సేకరించి మొబైల్ నంబర్లు తీసుకొని కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఎన్నికల రోజు వచ్చి తమకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రధాన పార్టీల మద్దతుదారులు సర్పంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 
 
ఓట్లు కీలకం కావడంతో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో, కోల్‌కతా, పుణె.. ఇలా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్లటానికి విమానం, రైలు టిక్కెట్లు బుక్‌ చేసి పంపారు.
 
అంతేకాదు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ల నుంచి సొంతూరు రావటానికి కార్లు పంపిస్తున్నారట. మరికొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారి కోసం ఏకంగా కారు కారు బుక్‌ చేశారట. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటర్లను రప్పించటానికి ప్రయాణ ఖర్చులు రూ.వేలు ఖర్చవుతున్నా భరించటానికి రెడీ అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments