ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

ఐవీఆర్
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (23:00 IST)
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దసరా పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరెంట్ చార్జీలలోని ట్రూ అప్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకిటించింది. దీనితో ప్రజలపై సుమారుగా వెయ్యికోట్ల రూపాయల భారం తగ్గనుందని మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసారు. 
 
ట్విట్టర్లో ఆయన పేర్కొంటూ... ప్రజా ప్రభుత్వం పవర్ ఏంటో మరోసారి రుజువైంది! ఎన్నికల ముందు ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్నారు చంద్రబాబుగారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పిపిఏ రద్దు దగ్గర నుండి ట్రూ అప్ ఛార్జీల వరకూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రజల్ని పీడించారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలన సుమారుగా ప్రజలపై వెయ్యి కోట్ల భారం తగ్గనుంది అని పేర్కొన్నారు. యూనిట్‌కు 15 పైసలు మేర చార్జీలు తగ్గిస్తున్నట్లు విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments