Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దండయాత్ర చేసేందుకు అనుమతివ్వండి : జైషే మొహ్మద్ చీఫ్

భారత్‌ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరా

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:43 IST)
భారత్‌ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమను అనుమతించాలని కోరారు. 
 
జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన ఓ కథనాన్ని రాశాడు. ఇందులో కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. కాశ్మీర్‌ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందన్నాడు. 
 
భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాలని, అందుకు కాశ్మీర్‌ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కొంచెం ధైర్యం చూపితే కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు తొలగిపోతాయని, ముజాహిద్దీన్లకు దారివ్వాలని, ఆపై ఏం జరుగుతుందన్నది దేవుడి దయగా మసూద్ అజర్ వ్యాఖ్యానించినట్టు పత్రిక తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments