ముంబైని తాకిన తుఫాను.. గాలిలోకి ఎగిరిన పైకప్పులు.. 36 మందికి గాయాలు

సెల్వి
సోమవారం, 13 మే 2024 (20:17 IST)
Mumbai
దేశ వాణిజ్య రాజధాని ముంబైని తుఫాను ముంచెత్తింది. తుఫాను కారణంగా వేగంగా వీచిన గాలులతో  ముంబైలోని పలు పరిసరాలు భారీ దుమ్ముతో కమ్ముకుపోయాయి. తుఫాను తాకిన తర్వాత వివిధ సంఘటనలలో కనీసం 36 మంది గాయపడ్డారని, రాబోయే కొద్ది గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
తుఫాను, ఈదురు గాలులు, తేలికపాటి వర్షాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 66 నిమిషాల పాటు సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.
 
ముంబై ఘట్కోపర్ తూర్పులోని పంత్ నగర్ వద్ద పెట్రోల్ పంపుపై ఒక భారీ మెటల్ హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 35 మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments