ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?
, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (17:17 IST)
ప్రముఖ మీడియా సంస్థలు, ఎగ్జిట్ పోల్ నివేదికలు సూచించినట్లుగా, ఢిల్లీలోని ప్రజా తీర్పు ఎక్కువగా బిజెపికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఫలితంగా 27 సంవత్సరాల తర్వాత బిజెపి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.