Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:26 IST)
రైతన్నలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ యేడాది ఊహించినదానికంటే వర్షాలు అదనంగా కురుస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. ఈ తరుణంలోనే మరో శుభవార్త వినబడింది. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
తూర్పు బంగాళాఖాతంలో ముందే ఏర్పడుతున్న ఉపరితల ద్రోణులు అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగానే ఏర్పడతాయని అంచనా వేసింది. ఆ యేడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments