Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్ర విసర్జన కోసం బస్సు ఆపలేదనీ ఆ మహిళ ఎంత పని చేసిందో తెలుసా?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:23 IST)
మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమంటే ఆ డ్రైవర్, కండక్టర్ ఆపలేదు. దీంతో ఓ మహిళ ఇక బిగపట్టలేక బస్సు నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా ఇడయాన్‌కుళం ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇడయాన్‌కుళం ప్రాంతానికి చెందిన పాండియమ్మాళ్ అనే మహిళ ఆండిపట్టి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో ఆమె అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. బస్సును ఒక్క నిమిషం ఆపాలని ఆమె డ్రైవర్‌ను, కండక్టర్‌ను ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. 
 
దీంతో ఆమె బస్సు నుంచి దూకేసింది. దాంతో గాయాలపాలు కావడంతో తొలుత విల్లిపుత్తూర్ ప్రభుత్వాసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం మదరై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. సం మధురై రాజాజీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments