Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహా కుంభమేళాకు పోటెత్తిన ప్రజలు.. జన సంద్రంగా త్రివేణి సంగమం!!

Advertiesment
mahakumbhmela

ఠాగూర్

, సోమవారం, 13 జనవరి 2025 (11:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు ప్రజలు పోటెత్తారు. దీంతో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ఈ మహా కుంభమేళాను పేర్కొంటారు. ఇది ఘనంగా ఆరంభమైంది. 
stdClass Object
(
    [29] => Hindi-Mobile-Top-Testing
    [30] => Hindi_Mobile_ROS_300x250
)