కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

ఐవీఆర్
మంగళవారం, 11 నవంబరు 2025 (22:01 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో ప్రతీకాత్మక చిత్రం
ఫంక్షన్ చేసుకోవాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిందంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో ఖర్చుల గురించి కాదు... ఆ కార్యక్రమం జరుగుతుండగానే కొంతమంది హిజ్రాలు వచ్చి తాము అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుండటమేనంటున్నారు. వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఇంటి ముందే తిష్ట వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నానా దుర్భాషలతో చప్పట్లు కొడుతూ ఇక చాలు బాబోయ్ అనేంతగా చేసేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో జరుగుతున్నట్లు పలు వార్తల ద్వారా తెలుస్తోంది. తాజాగా హైదరాబాదు జిల్లా కీసరలో హిజ్రాలు బీభత్సం సృష్టించారు.
 
కీసర మండలం చీర్యాల శ్రీబాలాజీ ఎంక్లేవులో నివాసం వుంటున్న సదానందం అనే వ్యక్తి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. దానిపై కన్నేసిన ఇద్దరు హిజ్రాలు అక్కడికి వచ్చి... కొత్త ఇల్లు కట్టావు కదా, మాకు లక్ష రూపాయలు ఇవ్వు అంటూ డిమాండ్ చేసారు. తను ఇవ్వలేనంటూ సదానందం తేల్చి చెప్పేసాడు. దాంతో ఆ ఇద్దరు తిరిగి వెళ్లి ఏకంగా ఆటో వేసుకుని ఓ గ్యాంగ్ మాదిరిగా అతడి ఇంటికి వచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments