కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

ఐవీఆర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (13:27 IST)
పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పలు వ్యాఖ్యలు చేసాడు. ''పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ల ప్రజలనే సరిగ్గా చూసుకోలేకపోతోంది. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు. అసలు చాలామంది జీవితం దుర్భరంగా వుంది. వాళ్లంతా పాకిస్తాన్ ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు తీర్చకుండా ఏవేవో మాటలు చెబుతున్నారు.
 
పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లపాటు వారిని అలానే వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు. కాశ్మీర్ యావత్తూ భారతదేశానిదే, కాశ్మీరీలు భారతీయులు, నేను ఖుషీ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాను. అక్కడి స్థానికులు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కనుక మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే చాలు. ఉగ్రవాదులు తోకముడుస్తారు. పహెల్గాం దాడిలో మరణించినవారికి నా నివాళులు'' అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments