Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో కొత్త సీఎస్‌గ్ సమీర్ శర్మను నియమించారు. 
 
ఈయన అక్టోబ‌రు ఒకటో తేదీన ప్రధాన కార్యదర్శిగా బాధ్య‌త‌లు స్వీకరనుంచనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప్కో సీఎండీగా ప‌ని చేశారు. ప్రస్తుతం ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ విరమణ విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి పలువురు పేర్లను పరిశీలించిన ప్రభుత్వం.. చివరకు సమీర్‌ శర్మ నియమానికి మొగ్గు చూపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైమ్9 న్యూస్ తెలుగు ఛానల్ కరెస్పాండెంట్ అయ్యప్ప ఆత్మహత్యాయత్నం