మిగిలిపోయిన అన్నంతో... వడియాలు తయారీ...
పాఠశాలలు తెరిచారు. ఇప్పుడు పిల్లలకు చిరుతిళ్లు బాగా అవసరం. ఇంటి నుంచి రాగానే తినేందుకు ఏదో ఒకటి కావాలంటూ మారాం చేస్తుంటారు. కనుక వారి కోసం ఏదో ఒకటి చేయాలి. రొటీన్గా చేసిపెట్టే వంటకాలతో పాటు మిగిలి పోయిన అన్నంతో వడియాలు కూడా చేసి పెట్టవచ్చు. అవి ఎలా
Publish Date: Thu, 07 Jun 2018 (11:32 IST)
Updated Date: Thu, 07 Jun 2018 (13:49 IST)
పాఠశాలలు తెరిచారు. ఇప్పుడు పిల్లలకు చిరుతిళ్లు బాగా అవసరం. ఇంటి నుంచి రాగానే తినేందుకు ఏదో ఒకటి కావాలంటూ మారాం చేస్తుంటారు. కనుక వారి కోసం ఏదో ఒకటి చేయాలి. రొటీన్గా చేసిపెట్టే వంటకాలతో పాటు మిగిలి పోయిన అన్నంతో వడియాలు కూడా చేసి పెట్టవచ్చు. అవి ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
అన్నం - మిగిలినది
జీలకర్ర - సరిపడా
పచ్చిమిర్చి - 3
అల్లం - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
తయారీ విధానం:
ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని మిక్సీలో రుబ్బాలి. ఆ తరువాత రుబ్బిన మిశ్రమాన్ని వడియాలుగా చేసి 3 లేదా 4 రోజులపాటుగా ఎండబెట్టుకోవాలి. ఆపై వడియాలను తీసి డబ్బాలలో వేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇలా చేయడం వలన వడియాలు చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More