Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Advertiesment
Media Bulletin
, సోమవారం, 26 జులై 2021 (10:17 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,361 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 35,968 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక తాజాగా గణాంకాల ప్రకారం మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 3,05,79,106కి చేరింది. గడిచిన 24 గంటల్లో 416 మంది మృతి చెందారు. అలాగే మొత్తం మృతుల సంఖ్య 4,20,967కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,11,189 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 43,51,96,001 మందికి టీకాలు వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకు 45 మంది సల‌హాదారులా? 25మందికి క్యాబినేట్ హోదానా?