Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళ కంటిలో 14 పురుగులు.. కంటి నుంచి వెలికితీత

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు. దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి

Advertiesment
Doctors
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (09:36 IST)
ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు. దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి... వాటిని వెలికి తీశారు. ఒక్కోటి అర అంగుళం పొడవుండే ఈ పురుగులు.. ఈగలు గబ్బిలాల ద్వారా సంక్రమిస్తాయని తెలుసునని వైద్యులు తెలిపారు. 
 
సదరు మహిళల చేపల వేటకు నదికి వెళ్ళిన సందర్భంలో ఈగ ద్వారా ఈ పురుగులు కంట్లోకి ప్రవేశించి వుంటాయని వైద్యులు చెప్తున్నారు. ఈ పురుగులు కంట్లో చేరిన మొదట్లో కన్ను మండుతుందని, దురద వస్తుందని.. ఈ కంప్లైంట్‌తోనే ఆమె ఆస్పత్రిలో చేరిందని వైద్యులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి నీచ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?