Publish Date: Mon, 19 Feb 2024 (15:05 IST)
Updated Date: Mon, 19 Feb 2024 (15:07 IST)
AI టెక్నాలజీతో త్వరలో వర్క్ మీటింగ్లకు హాజరవుతాయని ఆ టెక్ సీఈవో తెలిపారు.
AI భావోద్వేగ మేధస్సును జోడించడం కష్టతరమైన భాగం.. తద్వారా అది ఉత్పాదక మార్గాల్లో సమావేశంలో పాల్గొనవచ్చు.
ఈ సంవత్సరం చివరి నాటికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వర్క్ మీటింగ్లకు హాజరు కాగలవని చెప్పారు. దీనిపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన సామ్ లియాంగ్ మాట్లాడుతూ, ఏఐ పని చేయగలవు, మాట్లాడగలవు, సమస్యలను పరిష్కరించగలవు.
ప్రతిరోజూ తాను కనీసం 10 సమావేశాలకు హాజరవుతారని, కాబట్టి సమస్యకు సాంకేతికతతో నడిచే పరిష్కారంతో ముందుకు వచ్చానని చెప్పారు. AI మోడల్లు సాధారణంగా మానవ తరహాలో ప్రవర్తించేలా డేటా సమితిని ఉపయోగించి శిక్షణ పొందుతాయి. AI అవతార్లు రికార్డ్ చేయబడిన మీటింగ్ నోట్లు, నిర్దిష్ట వ్యక్తుల వాయిస్ డేటాపై శిక్షణ పొందాలి. అప్పుడే అది వారిలాగే ప్రవర్తింస్తుంది. సంభాషిస్తుంది.. అని చెప్పుకొచ్చారు.