Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల ఘర్షణ.. ఇద్దరు మృతి: గుద్దుతున్న తూ.గో, విజయనగరం... ఎవరికో?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:34 IST)
ఏపీ ఎన్నికల్లో కొన్నిచోట్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో తెదేపా-వైకాపా మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తెదేపాకి చెందినవారు కాగా మరొకరు వైసీపికి చెందినవారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది బరిలో వున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకి ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం... 11 గంటలకు 23.22 శాతం పోలింగ నమోదైంది. 
 
అత్యధికంగా విజయనగరం జిల్లాలో 31.57 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 27.5 శాతం నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో చూస్తే.. శ్రీకాకుళం 19.78%, విశాఖపట్నం 21.64 %, పశ్చిమగోదావరి 20.41%, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23%, కడప 17.84 %, అనంతపురం 21.47% శాతంగా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments