Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త సత్తా నాకు తెలుసు.. అన్ని సీట్లు గ్యారంటీ: వై.ఎస్.భారతి

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:02 IST)
ఎన్నికలు సమీపించాయి. పోలింగ్‌కు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తరపున విజయమ్మ, షర్మిళలు ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. జగన్ కూడా 13 జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ తరపున ఆయన సతీమణి వై.ఎస్. భారతి అసలు ప్రచారం చేయలేదు. కానీ మొదటిసారి భర్త గెలుపు కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు.
 
అది కూడా కడప జిల్లా పులివెందులలో. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్థి చేసుకోండి అంటూ వై.ఎస్. భారతి చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్‌ను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేస్తుండడంతో ఓటర్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వై.ఎస్. భారతి ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తన భర్తకు సిఎంగా గెలిచే అవకాశం ఉందని, ఆయనలో ఆ సత్తా కూడా ఉందని, సర్వేల్లో 125 సీట్లకు పైగా వస్తాయని చెబుతున్నారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వై.ఎస్. భారతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments