Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ లక్షణాలు ఉన్నవారిని నమ్మొద్దన్నా... అందుకే నేను సైలెంట్: జె.సి.

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (23:00 IST)
నాకు రాజకీయాలు బాగా తెలుసు. రాజకీయాల గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల మనుషులను నేను చూశాను. కానీ పార్టీలు మారితే 9 లక్షణాలు ఉన్న రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు. స్వార్థపరులు మన చుట్టూనే ఉన్నారు. అందుకే నేను బాధపడుతున్నా. ఈసారి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. 
 
నిస్వార్థమైన రాజకీయాలు చేయాలనుకునే నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. నా కుమారుడే పోటీలో ఉంటానన్నాడు. సరేనన్నా. పోటీ చేశాడు. నా కొడుకు ఎక్కడ కూడా డబ్బులు పంచలేదు. ఓటర్లను ప్రలోభపెట్టలేదు. కానీ కొంతమంది మాత్రం మమ్మల్ని ఓడించడానికి ఇష్టానుసారంగా డబ్బులు పంచేశారు. కానీ ఏం ఉపయోగం గెలుపు మాదే. చంద్రబాబు మళ్ళీ సిఎం అవుతాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.
 
ఇదే విషయం నేను చెబుతున్నా. నాకు తెలుసు అనంతపురం జిల్లాను ఇంకా అభివృద్థి చేసుకోవాలి. ప్రజలు అభివృద్థిని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు జె.సి.దివాకర్ రెడ్డి. అన్ని ఎన్నికలను చూసి నాకు బాగా బుద్దొచ్చింది. అందుకే నేను సైలెంట్‌గా ఉండిపోయానంటున్నారు జె.సి.దివాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments