Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నెలల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:05 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పది నెలల బాలికపై 15 సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది పొరుగింటి యువకుడే కావడం గమనార్హం. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఆదివారం సాయంత్రం చిన్నారని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 
 
అలాగే, వంటచెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రాఘర్ ఏరియాలో జరిగింది. ఈ నెల 15వ తేదీ ఓ వివాహిత వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments