Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్.. థియేటర్ వద్ద నో సేల్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లోనే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఒక్కో సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్‌ను వసూలు చేయాలని తాజాగా ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
పైగా, ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైతే థియేటర్ వద్ద భౌతికంగా సినిమా టిక్కెట్లను విక్రయించరు. ఈ మేరకు ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించనుంది. 
 
ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్‌‍లోనూ సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌మై షో యాప్ వంటి ఇతర పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వం 2 శాతం కమిషన్ చెల్లించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments