Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువు రాని మొద్దు- కదల లేని ఎద్దు అని తాతయ్య అనేవారు: వెంకయ్య

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ర

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:30 IST)
ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో మా తాతయ్య మాతృభాషైన తెలుగులో ఏం చెప్పేవారంటే.."చదువు రాని మొద్దు - కదలలేని ఎద్దు'' అనే వారన్నారు. విద్యతోనే విఙ్ఞానం, వివేకం, వివేచన లభిస్తాయని తెలిపారు. 
 
అయితే ఇంకా దేశంలో 18 నుంచి 20 శాతం నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. 1947లో 18 శాతం అక్షరాస్యత సాధిస్తే, ఇప్పుడు 80 శాతం అక్షరాస్యత సాధించామని, ఇది నిజంగా గొప్ప విజయమని కొనియాడారు. అయితే మనం ఇంతటితో సంతృప్తి పడకూడదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడంపై ఆలోచించాలన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments