Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి(వీడియో)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (19:41 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా నెల్లూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments