Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలంలో 25 ఏళ్ల కిందటి పాత ట్రాన్స్‌ఫార్మర్ పేలింది

Webdunia
గురువారం, 27 మే 2021 (09:22 IST)
సింహాచలంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ట్రాన్స్ కో సబ్ స్టేషన్లోని 10/6 ట్రాన్స్ ఫార్మర్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో వున్న ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల బయటకు పరుగులు తీసారు.
 
కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పాతదిగా అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments