Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె ఫోన్ మాట్లాడుతోందని గొడ్డలి కర్రతో ఒకే ఒక్క దెబ్బతో చంపేశాడు...

అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. నిజమే. అలాంటి అనుమానంతో కన్నకుమార్తెనే దారుణంగా హతమర్చాడు ఓ తండ్రి. తన కుమార్తె ఫోనులో తరచూ మాట్లాడుతూ వుండటాన్ని గమనిస్తూ వచ్చిన ఆ తండ్రి ఆమెను మెల్లిగా తన దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి ఆమెను పర లోకానికే పంపేశాడ

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (18:59 IST)
అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. నిజమే. అలాంటి అనుమానంతో కన్నకుమార్తెనే దారుణంగా హతమర్చాడు ఓ తండ్రి. తన కుమార్తె ఫోనులో తరచూ మాట్లాడుతూ వుండటాన్ని గమనిస్తూ వచ్చిన ఆ తండ్రి ఆమెను మెల్లిగా తన దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి ఆమెను పర లోకానికే పంపేశాడు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో కోటయ్య కుటుంబం నివాసముంటోంది. ఆయనకు కాలేజీ చదివే కుమార్తె వుంది. ఐతే ఇటీవలి నుంచి ఆమె తరచూ ఫోనులో మాట్లాడటం ఎక్కువగా చేస్తూ వుంది. దీనిపై తండ్రి కోటయ్య అనుమానం పెంచుకున్నాడు. కుమార్తె ప్రవర్తన తప్పుదారి పడుతుందని ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే వున్న గొడ్డల కర్రతో ఒకే ఒక్క దెబ్బను ఆమె తలపై వేశాడు. కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments