Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి... ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:32 IST)
సమాజంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది యువతులు అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మరికొంతమంది వివాహిత మహిళలు కూడా అక్రమ సంబంధాలతో పండంటి కాపురాన్ని నిలువునా కూల్చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
 
పాంచాలీనగర్‌కు చెందిన అనూషకు 27 సంవత్సరాలు. స్థానికంగా డిగ్రీ చదివి సమయంలో అనూషకు ఇద్దరు ప్రియుళ్ళు ఉన్నారు. అనూషకు వివాహమై సంవత్సరం అవుతోంది. అయినా ప్రియుళ్ళను మాత్రం మరిచిపోలేదు. భర్తతో కలిసి ఉంటూనే ఇద్దరు ప్రియుళ్ళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుండేది. 
 
ఇద్దరు ప్రియుళ్ళు సూరి, రాములు పూటుగా మద్యం సేవించి గొడవపడ్డారు. అనూషతో ఎవరో ఒకరు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అనూషను రేణిగుంటలోని ఒక నిర్మానుష్యమైన అపార్టుమెంటుకు తీసుకెళ్ళారు.
 
ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకో.. ఇద్దరూ వద్దు అంటూ పట్టుబట్టారు. తనకు ఇద్దరూ కావాలంటూ అనూష చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. రాము, సూరిలు ఇద్దరూ కలిసి అనూషను చంపి అపార్టుమెంట్‌లో ఉరివేసుకుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments