Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఏంటీ పని? బిడ్డను గొడ్డును బాదినట్లుగా బాదుతూ..?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:19 IST)
తల్లి సైకోగా మారింది. చిన్న బిడ్డను అతి క్రూరంగా కొడుతూ కనిపించింది. తమిళనాడులో ఈ ఘటన కలకలం రేపుతోంది. మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని సత్యమంగళం మండలం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేళన్‌కి, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులిసికి వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ళ గోకుల్, రెండేళ్ళ ప్రదీప్ ఇద్దరు పిల్లలున్నారు. 
 
భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవల కారణంగా పిల్లలను హింసిస్తూ ఉండేది తులసి. అంతేకాదు చిన్నపిల్లలను ఎలా కొడుతూ పైశాచికం ఆనందంతో పొందుతుందో ఆమె తన సెల్ ఫోన్లో తీసి అందరికీ పంపించేది. ఇది కాస్త వైరల్‌గా మారింది.
 
తులసి వీడియోలు బయటకు రావడంతో పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పరారైంది. చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. తులసి తన స్వగ్రామంలోనే వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments