Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో సెల్ఫీ తీసుకుంటూ వరద నీటిలో కొట్టుకుపోయిన తల్లి

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:03 IST)
మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు చిత్తూరు జిల్లాలో పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కొడుకుతో పాటు ఫోటోలు తీసుకుందామని చిత్తూరు జిల్లాలో ఓ తల్లి వాగు వద్దకు వచ్చింది. ఫోటో తీసుకుంటుండగా ఒక్కసారిగా వరదనీరు ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జల్లిపేట చెక్ డ్యాం వద్ద నీటిప్రవాహం ఎక్కువగా ఉందని గడ్డూరు కాలనీకి చెందిన మౌలా భార్య పర్వీన్ తెలుసుకుంది. గ్రామస్తులందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారని కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళింది.
 
వాగులో దిగి ఎనిమిదేళ్ళ కొడుకు హమీద్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉంది. అయితే ఉన్నట్లుండి వరద ఉధృతి పెరగడంతో కొడుకుతో పాటు ఆమె వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు మూడుగంటల పాటు రెస్య్కూ టీం గాలించి తల్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా కుమారుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments