Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి డా.గజల్ శ్రీనివాస్ గాననివాళి (Video)

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:16 IST)
శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినోత్సవ వేడుకల్లో, అజాదీక అమృత మహోత్సవ సందర్భంగా శ్రీ అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. 
 
దీన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పిస్తూ డా. ముకుంద శర్మ గీతం గేయ రచన చేయగా, డా.గజల్ శ్రీనివాస్ సంగీత సారథ్యంలో, స్వీయ గానం చేసిన ప్రత్యేక గీతాన్ని విజయవాడలో జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి తాగా ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా జస్టిస్ ఆకుల వెంకట శేష శాయి మాట్లాడుతూ శ్రీ అల్లూరి జీవిత చరిత్ర దేశభక్తి స్ఫూర్తికి పాఠ్యాంశం వంటిదని, ఆ చంద్రతారార్కం వారి త్యాగాన్ని ప్రపంచం గురుతుపెట్టుకుంటుదని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments