Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వూరులో దారుణం.... వ్యక్తి తల పగలగొట్టి మెదడు తినేసిన సైకో...

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద ద

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:06 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద దెబ్బ వేసి తలను ఛిద్రం చేశాడు. 
 
దీనితో అతడి మెదడు బయటకు వచ్చేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి ఆ మెదడును తీసుకుని తినేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. అంతా కలిసి అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments