Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు లేరని తిరుమలలో చిన్నారిని కిడ్నాప్... ఆ తరువాత?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (20:22 IST)
పిల్లలు లేకపోవడంతో చిన్నారి వీరాను కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది. కార్వేటినగరం మండలం వండిండ్లు గ్రామానికి చెందిన తులసి, సాయిలకు 2016 సంవత్సరం వివాహమైంది. తులసికి గర్భస్రావమై పిల్లలు పుట్టరని వైద్యులు తెలిపారు. దీంతో ఇద్దరు విడిపోయారు. 
 
ఒంటరిగా ఉన్న తులసి నెలన్నర క్రితం తిరుమలకు వచ్చింది. తిరుమలలో చిన్నారులతో చాలామంది భక్తులు వస్తారు కనుక ఎవరో ఒక చిన్నారిని ఎత్తుకెళ్ళి పెంచుకోవాలనుకుంది. 
 
ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో పనిచేస్తున్న తులసి నిన్న తెల్లవారుజామున తిరుమలలోని ఎస్వీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వీరాను కిడ్నాప్ చేసింది. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. వీరాను క్షేమంగా తల్లిదండ్రులు మావీరన్, కౌసల్యలకు అప్పగించారు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments