Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసుకోండి... చంద్రబాబు ఇచ్చిన డబ్బుల్తో కొన్నానని... శివాజీ చిందులు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:13 IST)
ఆమధ్య శివాజీ తను చేస్తున్న ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మీడియానే వెన్నుదన్ను అని చెప్పుకుంటూ వుండేవారు. అకస్మాత్తుగా ఏమయింది తెలీదు కానీ ఇటీవలి కాలంలో మీడియా మైకులు ఆయన వద్దకు తీసుకెళ్తుంటే చిందుకు తొక్కుతున్నారు.

తాజాగా ఆయన కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనబడ్డారు. గన్నవరంలో రెండు ప్లాట్లు కొనుగోలు చేయగా వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. అంతే... మీడియావారు మైకులు తీసుకుని శివాజీ వద్దకు వెళ్లారు. వారిని చూడగానే శివాజీ చిందులు తొక్కారు. 
 
ఏంటయ్యా... ఏం రాస్తారూ మీరు. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో నేను ప్లాట్లు కొన్నాను అని రాస్తారు అంతేగా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన శివాజీ అకస్మాత్తుగా చంద్రబాబు ఇచ్చిన డబ్బు అని ఎందుకు అన్నారో తెలియక అక్కడున్నవారు చూస్తూ నిలబడ్డారు. ఇంతలో శివాజీ మాత్రం మరింత వేగంగా కారెక్కి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments