Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకోసం అఖిలప్రియ... చివరిచూపు.. పెళ్లికాని ముగ్గురు పిల్లలు

భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘ

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (17:48 IST)
భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘాట్ ప్రక్కనే జరిగాయి. చితి వద్ద చివరిసారిగా తండ్రిని చూసి అఖిలప్రియ బోరున విలపించారు. ఆయన ముఖాన్ని పట్టుకుని మరలా బ్రతికి వస్తారేమోనన్న ఆశగా చూశారు. ఆ దృశ్యం చూసివారి అందరి హృదయాలు బరువెక్కాయి. కానీ విధి ముందు ఎంతటివారైనా తలవంచక తప్పదు కదా.
 
భూమా నాగిరెడ్డి కుటుంబంలో విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గత మూడున్నరేళ్ల క్రితం మరణించారు. ఆ విషాదాన్ని మర్చిపోకముందే మళ్లీ భూమా నాగిరెడ్డి గుండె పోటుతో కన్నుమూశారు. ఆ దంపతులకు ముగ్గురు బిడ్డలు. ఇంకా పెళ్లి కాలేదు. ఇంతటి కష్టం వచ్చిన ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments