Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో... పార్టీల‌కు అతీతంగా నివాళి

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (18:41 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆంధ్ర రత్న భవన్ లో పలు పార్టీలకు చెందిన నాయకులు పుష్పాంజలి ఘటించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ క‌ద‌లి వ‌చ్చి రోశ‌య్య‌కు నివాళి అర్పించారు. 
 
 
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య  చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంఎల్సీ జల్లి విల్సన్, ఓబులేసు తదితర నాయకులు  పుష్పాంజలి ఘటించారు. 

 
ఈ కార్యక్రమంలో ఏపీసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)  పరసా రాజీవ్ రతన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను కొండ శివాజీ, విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహ రావు, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వలిబోయిన గురునాధం, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పి .వై  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments