Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌

Webdunia
గురువారం, 14 మే 2020 (21:30 IST)
కృష్ణానది నదీజలాల విషయంలో వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మధు ఒక ప్రకటన విడుదల చేశారు. నదీజలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

నదీజలాలపై మన రాష్ట్రానికున్న హక్కులు ఏంటి, ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి అనే వివరాలను ముఖ్యమంత్రి సమావేశానికి వివరిస్తే, ఉమ్మడిగా ఒక అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు వీలుంటుందని తెలిపారు. సిఎం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments