Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తవాన్ని నిక్కచ్ఛిగా వెల్లడించిన విద్యార్థిని జయలక్ష్మి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (12:50 IST)
అనంత‌పురంలోని ఎస్ ఎస్ బి ఎన్ కాలేజీ విద్యార్థిని జ‌య‌ల‌క్ష్మి జ‌రిగిన వాస్త‌వాన్ని నిక‌చ్చిగా వెల్ల‌డించి స్ఫూర్తి దాయ‌కంగా నిలిచింద‌ని అనంత పోలీసులు కొనియ‌డుతున్నారు. పలువురు పోలీసు అధికారులు అమెకు సెల్యూట్ చెపుతున్నారు. నిజాన్ని నిర్భయంగా, పారదర్శకంగా జయలక్ష్మి వెల్లడించింద‌ని పేర్కొంటున్నారు. జయలక్ష్మికి పలువురు పోలీసు అధికారులు, ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.


అనంత‌పురంలోని ఎస్.ఎస్.బి.ఎన్. కళాశాలలో మొన్న జరిగిన సంఘటనలో జయలక్ష్మి గాయపడిన విషయం తెలిసిందే. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సంఘటనను వక్రీకరించార‌ని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు లాఠీ చార్జి చేయడం వల్ల ఆ అమ్మాయి గాయపడిందని తప్పుడు ప్రచారం, ప్రకటనలు చేశార‌ని, ఇలాంటి పరిస్థితులలో జయలక్ష్మి ధైర్యంగా స్పందించింద‌ని కొనియాడుతున్నారు. విద్యార్థులు రువ్విన రాయి తనపై పడటంతో గాయపడినట్లు జ‌య‌ల‌క్ష్మి ఒక సెల్ఫీ వీడియోలో వెల్లడించింది.


జయలక్ష్మి వాస్తవాల‌ను స్వయంగా అంద‌రికీ తెలియజేయడం ఎంతో స్ఫూర్తిదాయ‌కం అని పోలీసులు ప్రశంసిస్తున్నారు. ఆమె వీడియో ద్వారా వాస్త‌వాలు ఏమిట‌నేది ప్ర‌జ‌లకు అవ‌గ‌తం అయిందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments