Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ అనవసరంగా కలలు కంటున్నారు: డిప్యూటీ సీఎం

రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఎపివిఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలనాయుడు పదవీ విరమణ మహోత

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:51 IST)
రెవిన్యూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలన్నారు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి. తిరుపతిలో జరిగిన ఎపివిఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలనాయుడు పదవీ విరమణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతుండడం మంచిది కాదన్నారు. 
 
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు తెలుసునని, జగన్ విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ సిఎం కొడుకు సిఎం అవ్వాలని ఎక్కడా లేదని, జగన్ అనవసరంగా కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments