Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరూరు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా (video)

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:58 IST)
నిండ్ర మండలం ఆరూరు గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మేల్యే ఆర్కే రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా పరిపాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావడానికి వారి గ్రామం లోనే సచివాలయం వ్యవస్థకు నాంది పలికిన విషయం తెలిసిందే.
 
గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పిన గాంధీజీ కలలను జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల రూపకల్పన జరిగింది. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిలను అందుబాటులో ఉంచి సమస్యలను దగ్గరుండి పరిష్కరించడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది అన్నారు.
 
శుక్రవారం నాడు నిండ్ర మండలం అరూరు గ్రామంలో 40 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్మేల్యే రోజా ప్రారంభించారు.  
 
ఈ సందర్భంగా ఆమె సచివాలయం భవన స్థలదాత సాల్వ సుందర రామరాజు గారి కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ప్రభుత్వం అందించే పథకాలు లబ్దిదారులకు పూర్తిగా చేరాలని ఏర్పాటు చేసిన ఈ సచివాలయంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments