Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వమా నీవెక్కడ అంటూ ప్రశ్నస్తున్న స్పీకర్ కోడెల

ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. సమాజంలో రోజురోజుకు మానవత్వం కరువై పోతోందని మథనపడుతున్నారు. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (11:56 IST)
ఇటీవలికాలంలో సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు ఘోరాలపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. సమాజంలో రోజురోజుకు మానవత్వం కరువై పోతోందని మథనపడుతున్నారు. విశాఖపట్నంలో పద్మశ్రీ ప్రొఫెసర్ రామకృష్ణారావు రచించిన ‘గాంధీ ధర్మ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ భరత్, స్వచ్ఛ భరత్, గాంధీజీ సింద్ధాంతాలని ఇప్పటికీ వీటిలో మనం వెనుకబడి ఉన్నామన్నారు. దేశం గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలన్నారు. అంహిసా మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గాంధీజీ ఒకేతాటిపైన నడపగలిగారని తెలిపారు. 
 
బ్రిటీష్‌వారు మహాత్మా గాంధీని చూసి బయపడ్డారంటే అదే అహింసకు ఉన్న గొప్పతనమని… ఆయన అప్పుడే చెప్పారు స్వేచ్ఛ భరత్ ఎంత ముఖ్యమో స్వచ్ఛ భరత్ అంతే ముఖ్యమని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments