Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక బోట్లపై నిరంతర నిఘా : ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (10:20 IST)
పర్యాటక బోట్లపై నిరంతరం నిఘా సారించేలా ఓ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. నదులు, తీర ప్రాంతంలో నడిపే పర్యటక బోట్లపై నిరంతరం పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 
 
తొమ్మిది చోట్ల పర్యవేక్షణ కేంద్రాలు(కాల్ సెంటర్లు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాల్లో కాల్ సెంటర్​కు భూమి పూజ చేయనున్నారు. రెవెన్యూ, జలవనరులు, పోలీసు, పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఇవి పని చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
 
బోటు సామర్థ్యం, అందులో ప్రయాణించే వారి రక్షణ ఏర్పాట్లు, అర్హత కలిగిన బోటు ఆపరేటర్లు వంటి కీలక అంశాలు పరిశీలించాకే ఇకపై అనుమతులు ఇవ్వనున్నారు. బోటు ప్రయాణ ప్రారంభం నుంచి తిరిగి ఒడ్డుకు చేరుకునే వరకూ వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments