Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల ఇష్యూ : త్వరలో నోటిఫికేషన్ విడుదల

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:37 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఇష్యూ చివరి దశకు చేరుకుంది. త్వరలో నోటిఫికేషన్ వదిలేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. 
 
ఇప్పటివరకు వచ్చిన 11వేలకు పైనా అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. మరిన్నీ కొత్త రెవెన్యూ డివిజన్స్‌ను పెంచే అవకాశం కనిపిస్తోంది. 
 
కొన్ని జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రాల మార్పు కొన్ని మండలాలను వేరే జిల్లాల్లో కొనసాగించడం వంటి డిమాండ్లు కూడా ప్రభుత్వానికి చేరాయి. 
 
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో రివ్యూ చేశారు. ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments