Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజుమన్ ట్రస్టీగా అష్రాఫ్ ఖాన్ ప్రమాణ స్వీకారం

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (14:57 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి అంజుమన్ కార్యాలయంలో అంజుమన్ ట్రస్టీగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్న ముస్లిం ఫ్రంట్ కార్యదర్శి పఠాన్ అష్రాఫ్ ఖాన్, అడ్వైజరీ కమిటీ సభ్యులు షేక్ షౌకత్ హుస్సేన్, షేక్ ఇబ్రహీం ప్రమాణ స్వీకారం చేశారు. జామియా మసీదు ఇమామ్ షేక్ అన్వరీ ట్రస్టీ, అడ్వైజరీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంజుమన్ ట్రస్టీగా పనిచేస్తున్న ముస్లిం ఫ్రంట్ కు చెందిన షేక్ అనీష్ అనారోగ్య కారణాల వల్ల ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా తీసుకున్న ఇద్దరు అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువతరం అధ్యక్షులు ఎండి ఇక్బాల్ అహ్మద్, ముస్లిం ఫ్రంట్ గౌరవాధ్యక్షులు పఠాన్ ఆలీభాషా ఖాన్, ఫ్రంట్ అధ్యక్షులు షేక్ మహ్మద్ రఫీ, ముస్లిం పెద్దలు షేక్ సుభాని, ఎండి ఇబ్రహీం, షేక్ మహబూబ్ సుభాని, అంజుమన్ ట్రస్టీలు, ముస్లిం ఫ్రంట్ నాయకులు ముస్లిం యువతరం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments