Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 'PK'కి అంతుంటే సీఎం అయ్యేవాడు కదా... సీఎం చంద్రబాబు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:30 IST)
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
 
వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వ్యాఖ్యలు వారి ప్రవర్తనను చూపించాయనీ, ఇది ప్రజలు గమనించడంతో పాటు అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లగలిగిన పార్టీ తెదేపా అని గుర్తించారన్నారు. కన్సల్టెంట్లతో సీఎం కుర్చీలో కూర్చోవచ్చు అని అనుకుంటే వాళ్లే అలా కావచ్చు కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైకాపా ప్రశాంత్ కిషోర్(PK)ను సలహాదారుగా పెట్టుకోవడంపై సీఎం స్పందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments