Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా... నెల్లూరులో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అన్నం, కుదిరితే చేపలు తింటుంటాని అన్నారు. 
 
ఆయన మాటల్లోనే... "మీరు కూడా చేపలు బాగా తినాలి. మీ పిల్లలకు చేపలు పెట్టండి. చేపలు తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. ఇక నా సంగతికి వస్తే రాత్రిపూట కాస్త లైట్ గా టిఫిన్ తీసుకుని ఒక సూప్ తాగుతాను. ఆ తర్వాత పడుకోబోయే ముందు పాలు తాగుతాను. ఇప్పుడు మిమ్మిల్ని అడుగుతున్నా. నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా అంటూ ప్రజలను ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments