Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలకు రానున్న ఇద్దరు ముఖ్యమంత్రులు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:07 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలకు రానున్నారు. ఏపి సీఎం జగన్‌తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రానున్నారు.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు సియం జగన్ తిరుమలలో వుంటారు.
 
23వ తేదీ సాయంత్రం తిరుమలకు చేరుకుని గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 24వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు సియంలు పాల్గోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
అటు తరువాత కర్నాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సియంలు పాల్గొంటారు. తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు వైఎస్ జగన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments