Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (12:46 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడుకు సమీపంలోని యర్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ యూనిట్‌ను ఐటీసీ సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించింది. మొత్తం 6.2 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఈ స్పైసెస్ పార్కును అభివృద్ధి చేశారు. 
 
ఈ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, ఈ యూనిట్ వల్ల 14 వేల మంది రైతులు లబ్ధి పొందవచ్చన్నారు. పైగా, రెండో యూనిట్‌ను కూడా సద్ధం చేసేందుకు ఐటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఏపీ రైతులకు అండగా నిలబడేందుకు ఐటీసీ కంపెనీ ముందుకు రావడం సంతోషంగా ఉన్నారు. 
 
అదేసమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) కూడా రైతు జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల కాలంలో ఏపీలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం జగన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments