Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై ఏం చేద్దాం : ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ రివ్యూ

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (16:19 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశాన్ని ఏం చేద్ధామంటూ ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా, ఇప్పటికే పీఆర్సీపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం అధికారులతో చర్చించారు. 
 
ముఖ్యంగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను  పరిశీలించి ఎంత మేరకు వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సీపీఎస్ రద్దు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను పర్మినెట్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయంపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments