Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న ప్రకాశం జిల్లాకు ఏపీ సీఎం జగన్

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (08:41 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఆయన ఒంగోలుకు వస్తున్నారు. 
 
నవరత్నాల కార్యక్రమాల అమలును ఇప్పటి వరకూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే ప్రారంభిస్తూ వచ్చిన జగన్‌... రెండో విడత ఆసరా కార్యక్రమాన్ని బహిరంగ వేదిక ద్వారా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వేదికగా ఒంగోలును ఎంచుకున్నారు. 
 
మీట నొక్కి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం వల్ల లబ్ధిదారులకు నగదు చేరినా ప్రభుత్వానికి రావాల్సినంత ప్రచారం రావడం లేదన్న అభిప్రాయం సీఎం జగన్‌తో పాటు వైకాపా శ్రేణుల్లో నెలకొంది. అందుకే బహిరంగ సభ ద్వారా ఆసరాను ప్రారంభించేందుకు సీఎం సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments