Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి మతి లేదు... ఆయన మా శత్రువు: ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు (Video)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయి

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయిలో కె.ఈ. క్రిష్ణమూర్తి మండిపడ్డారు. 
 
ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తుంటే మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం జరుగుతున్న పరిణామాలపై ఎవరినీ అడిగి తెలుసుకోకపోవడం బాధాకరమైన విషయమని, బిజెపితో మాకు విబేధాలు లేవని.. మోడీనే మాకు శత్రువన్నారు కె.ఈ.క్రిష్ణమూర్తి. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments