Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని అవుతారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో 15 యేళ్ల తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి అవుతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. 
 
ఆయన శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవానుగ్రహం, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అన్ని అంశాలు అనుకూలిస్తే మరో 15 యేళ్ళ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
అదేసమయంలో త్వరలో సీఎం జగన్ చేపట్టనున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ, మంత్రిపదవుల కేటాయింపు అంశాన్ని సీఎం చూసుకుంటారన్నారు. తమకు పదవులు ముఖ్యంకాదనీ, పదవులు వున్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments