Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన చెప్పుతో తానే కొట్టుకున్న మాజీమంత్రి కొత్తపల్లి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (16:38 IST)
ప్రస్తుతం వైకాపాలో సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ శాఖామంత్రిగా పని చేసిన టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపింది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఆ తర్వాత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రాయచిత్తంగా ఈ పని చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments